
తాజా ఎన్నికల్లో డీఎంకే 20 మంది తెలుగు వారికి, అన్నాడీఎంకే 13 మందికి, కాంగ్రెస్ ఇద్దరికి, బీజేపీ ఐదుగురు… మొత్తం 40 మంది తెలుగు వాళ్లకు టికెట్లు ఇవ్వగా, వారిలో 22 మంది గెలిచారు. అయితే తాము తెలుగు వాళ్లమని చెప్పేవారు పట్టుమని పది మంది కూడా లేకపోవడం విశేషం.
చెన్నై నగర మాజీ మేయర్, చిత్తూరు జిల్లా కుటుంబానికి చెందిన వ్యక్తి సుబ్రహ్మణియన్ చెన్నై పరిధిలోని సైదాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీపడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి కూడా తెలుగు కుటుంబానికి చెందిన వారేనన్న సంగతి అందరికీ తెలిసిందే.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…