
గత ఎన్నికల్లో పార్టీ గెలవని 120 స్థానాలపై దృష్టిపెట్టిన కమలదళం ఆయా నియోజకవర్గాల తీరుతెన్నులపై ఓ అంచనాకొచ్చింది. ఇందులో తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలపై అమిత్ షా దృష్టి సారిస్తారని అంతా భావించారు. ఆ 120 నియోజకవర్గాలే లక్ష్యంగా ఆయా రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితమే అమిత్ షా పర్యటన ప్రారంభించారు.
అయితే తెలంగాణాలో ఒక్కరోజు మాత్రమే ఆయన ఉండడంతో శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఇందులో భాగంగా 22న రాష్ట్ర నేతలతో భేటీ నిర్వహించనున్నారు. 2019లో బీజేపీ కనీసం ప్రధాన ప్రతిపక్షంలోకి తీసుకురావాలని కమలం పార్టీ టార్గెట్ గా ఉంది. అయితే రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…
YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…