
మహారాష్ట్రలో ‘ఐపీఎల్’ క్రికెట్ పోటీలను ఆడనివ్వకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల ఆదాయం పోతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నీటి పేరిట మ్యాచ్ లను అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు హితవు పలికారు. గత సంవత్సరపు ఐపీఎల్ పోటీల తరువాత బీసీసీఐ నిర్వహించిన అధ్యయనంలో 100 కోట్ల మేరకు మహారాష్ట్రకు ఆదాయం వచ్చిందని, ఈ యేడాది అంతకు మించిన ఆదాయం రావచ్చని ఆయన అన్నారు. మహారాష్ట్రలో ముంబై సహా, పుణె, నాగపూర్ నగరాల్లో మొత్తం ఈ ఏడాది 18 మ్యాచ్ లు జరుగనున్నాయని తెలిపారు.
Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…
Pics: Nandamuri Mokshagna’s Debut Announced