
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనైనా ఒకటి రెండు సీట్లు తెచ్చుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీనికోసం ఈ సారి జనసేన మీద దృష్టి పెట్టాయి. అయితే ఈ సారి కొంచెం దురాశ కూడా ఉన్నట్టు ఉంది. అందుతున్న వార్తల ప్రకారం ఒక్క సిపిఎం పార్టీనే జనసేన నుండి తమకు 60 సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతుందట. ఈ మధ్య కాలంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా అన్ని కమ్యూనిస్టు పార్టీలకు కలిపి కూడా అన్ని సీట్లు కేటాయించలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఒకరకంగా ఇది జనసేన షాక్ అనే చెప్పుకోవాలి. రాజకీయ విశ్లేషకులు మాత్రం మొదట ఏదో అడిగేసినా చివరికి వచ్చే సరికి పవన్ కళ్యాణ్ ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటారని, వారికి వేరే ఆప్షన్ లేదని విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో వామపక్షాలతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాయలసీమ జనసేన పోరాటయాత్ర లో కూడా అక్కడక్కడా ఎర్ర జండాలు కనిపిస్తున్నాయి.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…