
ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ విషయానికొస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాంకీ సంస్థలకు 134 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ నాటి ప్రభుత్వం వ్యవహరించింది. అందుకు ప్రతిగా జగన్ సంస్థ జగతి పబ్లికేషన్ లో రాంకీ సంస్థ 10 కోట్ల మేర పెట్టుబడి పెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి జగన్ తో పాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి, రాంకీ సంస్థ అధినేత అయోధ్యరామిరెడ్డి తదితరుల పేర్లను కూడా ఈడీ అధికారులు చార్జిషీట్ లో చేర్చారు.
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…