
తాజాగా ఈ సినిమా మే 15వ తేదీన బుల్లితెరపై ప్రత్యక్షం కానుంది. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో బుల్లితెరపై మొదటగా ప్రదర్శితం కాబోయే సినిమా కూడా ‘ఎక్స్ ప్రెస్ రాజా’నే కావడం విశేషం. క్రైమ్ కామెడీ నేపధ్యంలో సాగిన ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. సినిమా హిట్, ఫ్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా, శాటిలైట్ హక్కులను అత్యధిక ధరలను పెట్టి కొనుగోలు చేయడం వలన టెలివిజన్ లలో వెంటనే ప్రదర్శించేస్తున్నారు.
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్తో…