
న్యాయవాది అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ మేరకే కోర్టు నోటీసులు అందుకున్న ‘జబర్దస్త్’ టీంలోని సభ్యుల్లో పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వరరావు, ఫణి తదితరులు శుక్రవారం నాడు హుజురాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమ అయిన నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు న్యాయ నిర్ణేతలు నాగబాబు, రోజా మరియు యాంకర్లు రష్మీ, అనసూయలు మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. వీరి తరఫున న్యాయవాది హాజరు కాగా, తదుపరి విచారణను న్యాయమూర్తి జూన్ 30కి వాయిదా వేశారు.
త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. నాని ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’…
కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్హౌసులో పడుకుంటే ‘అది గోడకున్న తుపాకీ.. ఎప్పుడో అప్పుడు పేలుతుంది,’ అని సమర్ధించుకుంటారు. ప్రధాన ప్రతిపక్షనేత…