
మరో 30 స్థానాలకు అభ్యర్థులను ఈరోజు కంఫర్మ్ అవుతారు. రేపు లేదా ఎల్లుండి మొదటి లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కూడా 100 మంది అభ్యర్థుల తో కూడిన లిస్టు తయారుగా ఉందని చెబుతుంది. అయితే ఎప్పుడు విడుదల చేసేది చెప్పడం లేదు. నెల రోజుల లోపే ఎన్నికలు అనే వార్త జనసేన మీద పిడుగు పడినట్టు అయ్యింది. అసలు 175 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేస్తుందా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.
మొత్తం అన్ని సీట్లలో అభ్యర్థులను పెట్టకపోతే పరువు పోతుందని ఆ పార్టీలు భావిస్తుంది. అయితే అలా చేస్తే ఎన్నికల తరువాత డిపాజిట్లు కోల్పోవడంతో రెండు పార్టీలు పోటీ పడాలి. మరోవైపు వామపక్షాలు పవన్ కళ్యాణ్ తమకు ఎన్ని సీట్లు వదులుతారో అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఒకరకంగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. దీనితో గత సారి లాగా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండవచ్చు.
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…
The latest buzz around Srinivasa Mangapuram, reportedly featuring Mahesh Babu’s nephew, has once again brought…