Telugu

జై లవకుశ… క్షమించమని అడిగింది..!

‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తన అభిమాన నటుడని నిర్మొహమాటంగా ప్రకటించే తమిళ బ్యూటీ ఖుష్భూ, తాజాగా “జై లవకుశ” సినిమాను వీక్షించింది. ఫైనల్ గా రెండవ రోజు తనకు టికెట్లు దొరికాయని చెప్తూ ట్వీట్ చేసిన ఖుష్భూ, సినిమా చూసిన తర్వాత తన అనుభవాలను పంచుకుంది. ఒక విధంగా చెప్పాలంటే… జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని మరోసారి బాహ్య ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పవచ్చు.

“జై = తారక్, లవ = తారక్, కుశ = తారక్… నేను ఆయన్ని ఒక్కడే కనిపించారు, క్షమించాలి ఇతరులు నా కంటికి కనిపించలేదు, నేను తారక్ ను మాత్రమే చూడగలిగాను…” అంటూ చేసిన ట్వీట్ ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ లో ఉత్సాహం లేపింది. అవును… మూడు విభిన్న పాత్రలలో కనిపించిన తారక్ ను చూసి ఇదే విధంగా సగటు అభిమాని ఫీల్ అవుతున్నారు. అయితే సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదని ఖుష్భూ వంటి వారు నిరూపిస్తున్నారు.

ADVERTISEMENT
Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Prabhas, Yash Ran Away from Clash & Still Got Destroyed?

There is a strange coincidence surrounding Raja Saab and Toxic. Both Prabhas and Yash were…

8 minutes ago

యష్‌తో ఆదిత్య ధర్ కలిస్తే… వర్మ పరిస్థితేంటి?

ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…

12 minutes ago