
“ఈడీ, సిబిఐ అని బెదిరిస్తాన్నారు .. అవి ఎదుర్కోలేక కాదు ..ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటున్న క్రెడిబిలిటీ ని ..ఈ కక్ష్య సాధింపు రాజకీయాల కోసం దెబ్బతీసుకోటం ఎందుకని ..పోటీ చెయ్యదలుచుకోటల్లేదు,” అని మాగుంట చంద్రబాబు నాయుడుకి తెలిపారట. ఇటీవలే టీడీపీ గుంటూరు అభ్యర్థి గల్లా జయదేవ్ మీద ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు మాగుంటను తమ పార్టీలోకి తీసుకుని రావడానికి వైకాపా, జనసేన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
గతంలో హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం తరచూ తిరగడం ఇబ్బంది అవుతుందని మురళీ మోహన్, ఆరోగ్య కారణాల వల్ల తోట నరసింహం ఈ సారి పోటీ చెయ్యలేమని తప్పుకున్నారు. తాజా పరిస్థితులను బట్టి వారిని కూడా ఏమన్నా బెదిరించారా అనే అనుమానాలు లేకపోలేదు. గత ఏడాది మర్చిలో కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన నాటి నుండీ ఆ పార్టీ నేతలపై వరుసగా కేంద్ర సంస్థల దాడులు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.
The general trend is that the urban population are generally slow and low when it…
నిన్నటితో తమిళనాట సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 85% పోలింగ్ నమోదయ్యింది. ఈస్థాయిలో ఓట్లు…