
ఈనెల 25న జరుగబోతున్న ‘భలే మంచి రోజు’ ఆడియో విడుదల కార్యక్రమంలో మహేష్బాబు పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్బాబు మునుపటి కంటే జోష్తో మరింత స్టైలిష్గా కనిపిస్తున్నాడు. దాంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలు మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు మరియు నిర్మాతలు మహేష్బాబును ఆడియో విడుదల కార్యక్రమానికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్బాబుతో సుధీర్బాబు మాట్లాడాడు అని, వస్తానని మహేష్బాబు కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
A supposedly happy trip for a couple from Hyderabad recently turned into a nightmare. Their…
According to the latest industry buzz, Mythri Movie Makers reportedly wanted to postpone Ravi Teja’s…