
శృంగార సన్నివేశాలు, ఇన్సిస్టింగ్ భావాలతో కూడిన ఈ సినిమా 10 కోట్ల క్రైమ్ చుట్టూ అల్లుకున్న కధ. బాలీవుడ్ సినిమాల మాదిరే ఈ సినిమాలో నటించిన ముద్దుగుమ్మలు అందాలు ఆరబోసినట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. శ్రీకరబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రినాద్ పంపన, జెస్సీ, పూజశ్రీ వంటి వర్ధమాన నటీనటులు కీలక పాత్రల్లో కనపడనున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల చివర్లో, సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. క్రైమ్ సినిమాలు ఆదరణ చూరగొంటున్న నేటి తరుణంలో “ముసుగు” ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…