
నిజానికి నేటి నుండే రాజ్యసభను నిరవధిక వాయిదా వేయాలని ఎన్డీయే భావించినప్పటికీ, కొంత మంది రాజ్యసభ సభ్యుల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికేందుకు రేపు సభను యథావిధిగా కొనసాగించాలని భావించింది. దీంతో రేపు వారికి వీడ్కోలు చెప్పిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా బిల్లు చర్చకు వస్తే… ఆ తరువాత జరిగే ఓటింగ్ లో సంఖ్యా బలం లేని బీజేపీ కంగుతినే ప్రమాదం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సి రావచ్చు. దీనిని తప్పించుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిరవధిక వాయిదా మంత్రాన్ని ప్రయోగించనుంది. దీంతో ఎన్డీయే తన ఉద్దేశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి స్పష్టంగా చెప్పకనే చెబుతున్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…