
“జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ ఎంత అవివేకమైనవో చెప్పడానికి ఒక ఉదాహరణ అని… 350 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 1400 కోట్ల అవినీతి ఏ మేరకు జరుగుతుందని, అసలు ఇలాంటి ఆరోపణలు చేయడానికి కాస్తైనా అర్ధం ఉండాలి కదా” అని జగన్ వ్యాఖ్యలను తూర్పారపట్టారు. దేశంలో ఎలాంటి అవినీతి వెలుగుచూసినా, అది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఆపాదించడం జగన్ కు పరిపాటిగా మారిందని, ఏడేళ్ళుగా ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నామని, జగన్ ఒక్క ఏడాది కూడా ఎందుకు తన ఆస్తుల చిట్టాను బయటపెట్టలేకపోయాడని… ఇప్పటికైనా ఆస్తులు ప్రకటించి, చర్చలకు సిద్ధమంటే… తాము ఎప్పుడూ ‘సై’ అని జగన్ పై మండిపడ్డారు.
లోకేష్ చేసిన విమర్శల మాటలు ఎలా ఉన్నా… 350 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 1400 కోట్ల అవినీతి జరిగిందంటూ ఎలా జగన్ చెప్పారో బహుశా ఆయనకైనా తెలుసా అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇదంతా జగన్ ‘మాయ’ అని, తన పత్రిక ద్వారా తప్పుడు ప్రచారానికి తెరలేపడమే పనిగా పెట్టుకున్నారని వస్తున్న విశ్లేషణలకు కొదవలేదు. లాజిక్ లేని జగన్ విమర్శలకు… ‘దేవుడా…’ అనుకోవడం ప్రజల వంతవుతోంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…