
వేసవిలో వడగాల్పుల బారిన పడకుండా ఉండేందుకని రాష్ట్ర ప్రభుత్వం చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా బస్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, మంత్రుల పనితీరు మెరుగు పర్చేందుకే వారికి ర్యాంకులు ఇవ్వడం జరిగిందని ప్రత్తిపాటి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…