
సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో బిజెపి తరపున ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తారా? లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గానే మారింది. అయితే దీనిపై కిషన్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన జారీ చేసారు. “జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి పిలవలేదని” స్పష్టం చేసారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం విషయంలో క్లారిటీ వచ్చేసినట్లే. ప్రస్తుతం “సర్ధార్ గబ్బర్ సింగ్”ను పూర్తి చేయడమే పవన్ లక్ష్యంగా కనపడుతోంది.
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…
Nayanthara started 2026 on a strong note with Mana Shankara Vara Prasad Garu. The Chiranjeevi…