Politics

చిరంజీవిది పోస్ట్‌పెయిడ్‌ పార్టీ.., పవన్‌ది ప్రీపెయిడ్‌ పార్టీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నాయకుల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… చిరంజీవిది పోస్ట్‌పెయిడ్‌ పార్టీ.., పవన్‌ది ప్రీపెయిడ్‌ పార్టీ అన్నారు. విభజన సమయంలో అన్న చిరంజీవిని ప్రశ్నించలేని పవన్‌కల్యాణ్… చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

బీజేపీకి పోయే కాలం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు. ప్రతి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోందన్నారు. అయితే ప్రజలు ఆ అవకాశం ఇవ్వరని ఆయన చెప్పారు. గతంలో రెండు మూడు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కేశినేని నాని పై విమర్శలు చేసారు.

ADVERTISEMENT

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద తీవ్ర ఆరోపనలు చేసి బయటకు వచ్చారు నాని. 2014 ఎన్నికలలో విజయవాడ ఎంపీ సీటు తన సన్నిహితుడైన పీవీపీ కి ఇప్పిద్దామని చూసినా దానికి నాని అడ్డు పడ్డారు. అది మనసులో పెట్టుకునో ఏమో పవన్ కళ్యాణ్ నానిపై పలు సందర్భాలలో విమర్శలు చేసారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

SRH Star’s One Sided Show, DC Captaincy Questioned

Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…

33 minutes ago

Jana Nayagan Leak: Will the Mastermind Get Bail?

A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…

57 minutes ago