
మెదక్ జిల్లాలోని ఓ భూమిని గతంలో హరిప్రసాద్ నుంచి ప్రభుదేవా కొన్నారని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే సమన్లు అందుకున్న ప్రభుదేవా కోర్టుకు విచ్చేసారు. అయితే తన మేనేజర్ ద్వారానే ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, మిగతా విషయాలు తనకేమి తెలియవని ప్రభు కోర్టుకు చెప్పినట్లుగా సమాచారం. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారభించిన ప్రభుదేవా ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా అవతారాలు ఎత్తి, ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడిన విషయం తెలిసిందే.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…