
2016 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16వ తేదీన ‘తని ఒరువన్’ తెలుగు వర్షన్ ప్రారంభం కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జతగా శృతిహాసన్ కనువిందు చేయనుంది. ఒరిజినల్ వర్షన్ లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన అరవింద్ స్వామియే ఈ సినిమాలోనూ నటించనున్నాడు. ‘రేసుగుర్రం’తో మెగా హీరో అల్లు అర్జున్ కు బంపర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి తనకు కూడా ఓ భారీ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకంతో చెర్రీ ఉన్నాడట.
The glimpse of Gold Spot has arrived with a nostalgic flavour, offering a look into…
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…