
అయితే అంతకు ముందు మీడియాతో వ్యాఖ్యానించిన ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు బండారు సత్యనారాయణ మాట్లాడుతూ… రోజా సారీ చెప్పినట్లుగా తెలిపారు. అలాగే పూర్తి నివేదికను స్పీకర్ కు అందజేస్తానని అన్నారు. మరి కమిటీ సభ్యుడి వ్యాఖ్యలకు, రోజా చెప్పిన మాటలకు పూర్తి వ్యత్యాసం అగుపిస్తుండడంతో ఎవరి మాటలను విశ్వసించాలి అన్నది అయోమయంగా మారింది.
అయితే కమిటీ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు తదుపరి క్రమంలో అక్షర రూపం సంతరించుకునే అవకాశం ఉండడంతో మీడియా ముందు కూడా తప్పు దోర్లించడానికి ఆస్కారం లేదు. మరి నేపధ్యంలో కమిటీ ముందు తన తప్పును ఒప్పుకున్న రోజా మీడియా ముందు డాంభికం ప్రదర్శిస్తోందా? అన్న చర్చ తెరపైకి వచ్చింది.
For Nandamuri fans, Mokshagna Teja’s debut has gone from one of Tollywood’s most-awaited launches to…
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…