
అయితే వైఎస్ అధికారంలో ఉండి చేసిన తప్పులతో వ్యక్తిగతంగా చేసిన తప్పుల గురించి ప్రస్తుతం టిడిపి నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. “వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అతిపెద్ద తప్పుల్లో తన కొడుకు జగన్ ను సరిగా పెంచకపోవడం కూడా ఒకటని” టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కేసుల విచారణ పూర్తయితే ప్రజలు ఎవరిని కొడతారో తెలుస్తుందని, జగన్ పతనం ఇక ఆరంభమైందంటూ విరుచుకుపడ్డారు.
13 అవినీతి కేసుల్లో జగన్ ‘ఏ1’ ముద్దాయిగా ఉన్నారని, కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోమిరెడ్డి ధ్వజమెత్తిన విధానం ఇది. ‘అనడం ఎందులకు… అనిపించుకోవడం ఎందులకు…’ అన్న రీతిలో రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ వ్యాఖ్యలను విశ్లేషిస్తున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…