
తన నియోజకవర్గ పరిధిలోని బండి ఆత్మకూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన బుడ్డా ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని, శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ… కార్యకర్తల అభీష్టం మేరకే తాను టీడీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ నెల 28న టీడీపీలో చేరుతున్నానని, తన నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి 35 బస్సుల్లో తన అనుచరగణం విజయవాడకు తరలనుందని బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…