
“కావేరి బోర్డు ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. కేంద్ర క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో మే 16 తరువాత దానిని చేపడతారు,” అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఒక రాష్ట్ర భవిష్యత్తు కంటే మాకు ఎన్నికలే ముఖ్యం అని ఇంత నిసిగ్గుగా చెప్పడం ఒక్క బీజేపీకే చెల్లింది. మే 15న కర్ణాటక ఎన్నికలు అయిపోతాయి కాబట్టి అప్పుడు కావేరి బోర్డు ఏర్పాటు చేసి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు అన్నమాట. ఇదేమి చవకబారు రాజకీయం మోడీ గారూ! ఇందుకేనా మిమ్మల్ని అశేష మెజారిటీతో ప్రజలు గెలిపించింది.
The last quarter of 2026 is turning into an interesting period for the Deverakonda family.…
భారత్ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…