
అత్యవసర పనులు ఉంటే తప్ప, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇల్లు వదిలి బయటకు రావద్దని సూచనలు జారీ చేసారు. ఒకవేళ బయటకు వచ్చినా, భానుడి వేడి నుంచి రక్షణ పొందే ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని, ఇందులో ఏమాత్రం అశ్రద్ధ వహించినా వడదెబ్బ (సన్ స్ట్రోక్) తగలడం ఖాయమని, అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగడం వలన స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని సంబంధిత అధికారులు ప్రజలకు హెచ్చరికలతో కూడిన సూచనలు చేసారు.
Why is Jagan is unusually good when it comes to picking interesting coin terms. There…
The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…