
ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్న ఏపీ, తెలంగాణలు రాజ్యాంగబద్ధంగా విడిపోయినా…. వాటి మధ్య అనుబంధం కొనసాగుతుందని అన్నారు. నైసర్గికంగా తెలంగాణా పై భాగాన ఉండగా, ఏపీ కింది భాగాన ఉందని… విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పుట్టుకొస్తుంటాయని… అయితే ఏపీ, తెలంగాణ విషయాల్లో మాత్రం అలా జరగలేదని తుమ్మల ప్రస్తావించారు.
తెలంగాణాలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా… దుమ్ముగూడెం వరకు మాత్రమే తాము గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సహకరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…