
లైట్ల నడుమ రహదారిలో వాహనాలు వెళ్తుంటే… అటు, ఇటు జలచర సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటే… ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదూ! ఆ అద్భుతాన్నే ఫోటో రూపంలో పెడితే అదిరిపోయిందనే టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
రాష్ట్ర ప్రజలకు అపూర్వమైన థ్రిల్ ను కలిగించేందుకు ఓ అడుగు ముందుకేసిన ప్రభుత్వం కేంద్రానికి సంబంధిత ప్రతిపాదనలు పంపింది. కేంద్రం గనుక ఆమోద ముద్ర వేస్తే, రాష్ట ప్రజలకు పండగే! అమరావతి నుండి విజయవాడ వరకు దాదాపు 3 కిలో మీటర్ల పాటు ఈ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి.
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…