
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కాపులను బీసీల్లో చేర్చాలంటూ సూరిబాబు అనే సామాన్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాపులకు అన్యాయం చేయద్దని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని కోరుతూ ఓ సూసైడ్ నోట్ ను రాసిన సూరిబాబు ప్రాణాలు కుల రాజకీయాలకు బలయ్యాయి. ఆదివారం జరిగిన ఆందోళన ఇంకా ఓ కొలిక్కి రాక ముందే తాజాగా, ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…