
ముఖ్యంగా ఊహించని విధంగా ఈడీ ప్రకటించిన 750 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ మెంట్ విషయంతో కలత చెందిన జగన్ తన ఇంటికి జ్యోతిష్కులను పిలిపించుకున్నట్లుగా సమాచారం. గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్యోతిష్కులతో భవిష్యత్తు చెప్పించుకున్న జగన్… గురువారం నాడు తన లోటస్ పాండ్ నివాసానికి జ్యోతిష్కులను రప్పించుకుని, వారితో దాదాపుగా 3 గంటల పాటు తన భవిష్యత్తుపై మంతనాలు జరిపారట. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కొన్ని దోష నివారణ చర్యలు చేపట్టక తప్పదని జ్యోతిష్కులు సూచించినట్లు వార్తలు వినవస్తున్నాయి.
జ్యోతిష్కులతో మంతనాల నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. ఇదిలా ఉంటే, ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి, అటాచ్ మెంట్ కు సంబంధించిన నోటీసులను వారు స్వయంగా జగన్ కు అందజేసినట్లు సమాచారం.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…