
[m9ad]
గతంలో మరో మంత్రి హరీష్ రావు కూడా ఇదే మాట అన్నారు. ఏపీ నాయకులకు చిత్తశుద్ధి లేకపోతే ఇంక తెలంగాణ నాయకులు దాని గురించి భయపడాల్సింది ఏముంది? వారికి ఇస్తే మాకు ఇవ్వాలి అని అడగడం దేనికో? గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు.
అయితే ఇటీవలే పార్లమెంట్ లో కేంద్రంపై తెలుగు దేశం పెట్టిన అవిశ్వాసానికి తెరాస మద్దత్తు ఇవ్వలేదు. విభజన అనంతరం తెలంగాణకు కేంద్రం ఏమీ చెయ్యకపోయినా ఓటింగు సమయంలో సభ నుండి బయటకు వెళ్ళిపోయి మోడీ ప్రభుత్వానికి మేలు చేశారు. దీనితో బీజేపీ తెరాస మధ్య పొత్తు పొడుస్తుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
A shocking and disturbing incident has emerged from Karnataka, raising serious concerns about tourist safety…
Netflix has expanded its “Chill Like a Champion” campaign with a new film featuring Sunrisers…