
అయితే ప్రస్తుతం కాపు కులస్తులను బీసీల్లో చేర్చాలంటూ… తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి గ్రామంలో ముద్రగడ మరియు ఆయన సతీమణి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని దాసరి నారాయణరావు స్పష్టం చేసారు. ముద్రగడ తీసుకున్న చొరవ అభినందనీయమని, ఏళ్ళ తరబడి ఉన్న ప్రశ్నకు సమాధానం లభించాలని, ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభంకు మనోధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసారు దాసరి.
ఇదెలా ఉంటే… “నా ప్రాణం నా జాతికే అంకితం. కాపులకు రిజర్వేషన్లు దక్కే దాకా పోరాటం ఆగదు, శాంతియుత, గాంధేయ మార్గంలో దీక్ష కొనసాగుతుందని” ముద్రగడ పద్మనాభం స్పష్టం చేసారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…