
కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఇద్దరు స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో నారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చేదు వార్త వినాల్సి వచ్చింది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న చేదు వార్త వినాల్సి వచ్చింది.
కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. భారీ శబ్దం కావడంతో తాము నిద్రనుంచి లేచి చూశామని, అయితే కారులోంచి సీట్లు బయటకు వచ్చేసినంత వేగంతో ఆ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని తెలిపారు. గత రెండు రోజులుగా ఆ కారు తెల్లవారు జామున అతివేగంగా దూసుకువచ్చేదని వారు వెల్లడించారు. కాగా, ఎంతో భవిష్యత్ ఉన్న నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవ్వడంపై విచారం వ్యక్తం చేశారు.
Following the failure of Kara, Dhanush is currently starring as the lead in Om directed…
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…