
దేశంలో 84 శాతం ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయని, 113 ప్రాజెక్టుల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మహారాష్ట్రలో 21 శాతం, కర్ణాటకలో 18 శాతం, ఏపీలో 14 శాతం, గుజరాత్లో 12 శాతం, తెలంగాణలో 9 శాతం పెరిగినట్లు తెలిపింది. ‘ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ’లను ఏర్పాటు చేస్తే వ్యయభారం పెరగకుండా చూసుకోవచ్చని సూచనలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…