
50 వేల పూచీకత్తుతో మొత్తం ఎనిమిది మందికి ఈ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చింది. సోనియా, రాహుల్ ల వెంట అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్ వెంట వచ్చారు. ‘చట్టాల అతిక్రమణ జరగలేదని, ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతుందని,’ సోనియా, రాహుల్ ల తరపున కపిల్ సిబాల్ వినిపించిన వాదనలకు ఫలితం దక్కినట్లయ్యింది. మరో వైపు సుబ్రమణ్యస్వామి స్వయంగా వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసినట్లుగా సమాచారం.
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…