
[m9ad]
సినిమాలో కాజల్ ను రక్షించే సాయి శ్రీనివాస్, రియల్ గా మాత్రం ఆ పని చేయలేకపోయారని, దీంతో శ్రీనివాస్ రీల్ ‘కవచం’ మాత్రమేనని సోషల్ మీడియా జనులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుండి చోటాను బహిష్కరించాల్సిందిగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఉదంతంతో ‘కవచం’కు తగినంత పబ్లిసిటీ లభిస్తోంది.
ఈ పర్యవసానం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ యూ ట్యూబ్ లో క్లిక్స్ 1 మిలియన్ దాటగా, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలు కూడా కలిపితే ఈ సంఖ్య మరో 1 మిలియన్ దాటి… మొత్తంగా 2 మిలియన్స్ ను సొంతం చేసుకుంది. మామిళ్ళ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ మెహ్రీన్ కూడా కనువిందు చేయనుంది.
The chief minister of Andhra Pradesh, Chandrababu Naidu is working on the ambitious mission of…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ దానిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతిలో…