
అయితే తాజాగా దిలీప్ సతీమణి మరియు మరో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కావ్య మాధవన్ ను మంగళవారం నాడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) బి.సంధ్య ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేషన్ బృందం అలువాలోని దిలీప్ ఇంట్లో ప్రశ్నించింది. భావనపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత తాను కొచ్చిలో కావ్య నిర్వహిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘లక్ష్య’కు వెళ్లినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ దర్యాప్తులో వెల్లడించడంతో, ‘లక్ష్య’పై దాడులు నిర్వహించిన పోలీసులు కావ్యను విచారణ చేసారు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…