
జపాన్ ప్రధాని షింజో అబె చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న ఈ బుల్లెట్ ట్రైన్, ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు సాగనుంది. ఈ దిశగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. షుమారు ఒక లక్షా ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో… ముంబై-అహ్మదాబాద్ మధ్య మొత్తం 12 స్టేషన్లు ఉంటాయని, మహారాష్ట్ర, గుజరాత్ లో హైస్పీడ్ ట్రాక్, 21 కిలోమీటర్ల టన్నెల్స్ కూడా ఉంటాయని సదరు గుజరాత్ ప్రభుత్వ ప్రకటనలో స్పష్టం చేసారు.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…