
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి పటిష్ట రైలు వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. తొలి దశలో భాగంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖల నుంచి అమరావతికి రైల్వే నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనలకు చైనా రైల్వే వ్యవస్థ ముందుకొచ్చింది. మే మాసంలో అమరావతికి రానున్న చైనా రైల్వేకు చెందిన ఉన్నత స్థాయి బృందం తదుపరి కార్యాచరణను తెలుపుతుంది.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…