
‘ఎయిమ్స్’కు ముందు ‘అటల్’(ఏ)ను జత చేర్చాలన్న ప్రతిపాదనలు తన వద్దకు కూడా వచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర క్యాబినెట్ సమావేశంలో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక, ఎయిమ్స్ విశేషాలకు వస్తే, 200 ఎకరాల్లో దాదాపు 1618 కోట్ల వ్యయంతో 900 పడకలు గల ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైన ‘ఎయిమ్స్’ను మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…
Nani’s The Paradise is racing against time to make its September 24 release. After recent…