
హైదరాబాదులో కుటుంబాలు ఉన్నా, అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. అమరావతిలో వసతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కుటుంబాలతో సహా ఉద్యోగులు హైదరాబాద్ ను వీడటం దాదాపుగా అసాధ్యమన్న బావనతోనే ఈ ప్రతిపాదన రూపుదాల్చింది. ఏడాదిలోగా అమరావతిలో వసతి సౌకర్యాలు మెరుగుపడతాయని, అప్పటిదాకా అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నారాయణ అధికారికంగా ప్రకటించారు.
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…