
1998లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన తొలి దశ విద్యుత్ సంస్కరణల ఫలితాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయన్నారు. అప్పటి సంస్కరణల వల్లే నేడు మిగులు విద్యుత్ సాధించే స్థాయికి చేరుకున్నామని, వ్యయ నియంత్రణ విధానాలను అమలు చేయడం ద్వారా ఏటా 2 వేల కోట్ల మేర పొదుపు చేసుకోవచ్చని వివరించారు. తమ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో మెగా విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్ ఆయనను…
The Congress party is historically famous for leading group politics. There is very little dirty…