
టిడిపి, వైసీపీల మద్య తేడాని వివరిస్తూ, “ఎవరికైనా టిడిపి అంటే టక్కున గుర్తొచ్చేది సంక్షేమం, అభివృద్ధే. అదే… వైసీపీని తలుచుకోగానే బ్లేడ్ బ్యాచ్, పేటీయం బ్యాచ్, కోడికత్తి, గొడ్డలివేటు, గంజాయి వ్యాపారాలు, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, భూకబ్జాలు, నేతల బూతులే గుర్తుకువస్తాయి. టిడిపికి సంక్షేమం, అభివృద్ధి ఏవిదంగా ప్రతీకలుగా నిలుస్తాయో, అదేవిదంగా ఈ సకల అవలక్షణాలు వైసీపీకి చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వైసీపీ ప్రభుత్వానికి భవనాలు కూల్చడం, కొండలు మింగేయడం, గొరిగేయడం తప్ప మరోటి చేతకాదు. అసలు కొండలకి పరదాలు కప్పి దాచేయాలనే ఐడియా మనలాంటి వాళ్ళెవరికీ రాదు. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వస్తుంది.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేశాము. ఎన్నో ఐటి కంపెనీలని తీసుకువచ్చాము. మళ్ళీ ఏపీ విడిపోయిన తర్వాత హైదరాబాద్కి ధీటుగా అమరావతిని నిర్మించేందుకు పూనుకొన్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నించాను. కానీ జగన్ వచ్చాక అమరావతి నిర్మాణపనులు నిలిచిపోయాయి. పోలవరం పనులు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనబడటం లేదు. ఏపీ మళ్ళీ గాడిన పడాలంటే ఈ జగన్ రెడ్డి పోవాలి టిడిపి అధికారంలోకి రావాలి. తప్పదు,” అని అన్నారు.
Priyanka Chopra has given Telugu cinema fans an unexpected throwback. The actress reshared a reel…
Former chief minister YS Jagan addressed the media again today. A significant part of his…