
అయితే కేంద్రం ప్రకటించిన ఈ ఆర్థిక సాయంలో స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఉదారంగా ఆలోచించాలని, ఏపీకి కేంద్రం ప్రకటించిన నిధులు నామమాత్రమేనని, బుందేల్ ఖండ్ కు మంచి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రం ఏపీ విషయంలో అంత ఉదారంగా ఎందుకు ఆలోచించడం లేదో తెలియట్లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇతర రాష్ట్రాల నీటి అవసరాలు తీరుస్తామని, అందుకు కేంద్రం సహకరించాలని కోరారు. రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రావాలని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…