
“తన భుజానికి గాయమైందని, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆ గాయానికి చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవలే గాయానికి శస్త్ర చికిత్స (ఆపరేషన్) కూడా చేయించుకున్నానని” చిరు తెలపడంతో అభిమానులు షాకయ్యారు. ఈ చికిత్స ముగింపు దశకు వచ్చిందని, ఈ నెల 6న హైదరాబాద్ కు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఏ కారణంగా గాయమైందన్న విషయాన్ని మాత్రం చిరు ప్రస్తావించలేదు. మెగాస్టార్ కు ఏ చిన్న వార్త అయినా అభిమానులకు తెలుస్తుంటుంది. కానీ ఒక ఆపరేషన్ స్థాయికి వచ్చినా ఈ విషయం తెలియక పోవడం పట్ల అభిమానులలో చర్చ మొదలైంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…
The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…