
1984వ సంవత్సరంలో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్న బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ శేషు అలియాస్ మూర్తి జంటకు ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే నటనపై ఆసక్తితో తరచూ చెన్నైకి వెళుతూ, ఒక్కో అవకాశాన్నీ అందుకుంటున్న తరుణంలో తమ కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు. అయితే ఆపై తరచుగా భార్యతో గొడవలు తలెత్తడంతో, గత సంవత్సరం వీరిద్దరూ విడిపోయారు.
పెద్ద మనుషుల మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోలేదన్న నెపంతో, సతీమణి శ్రీలక్ష్మి నవంబర్ లో పోలీసు కేసు పెడుతూ, తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉందని నెలకు 10 లక్షలు భరణం ఇప్పించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు వేయగా, విచారణ చేసిన న్యాయస్థానం బాధితురాలికి నెలకు 8 లక్షలు భరణం కింద ఇవ్వాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు అంతిమ తీర్పును ఇచ్చింది. దీంతో ‘బత్తాయి బాబ్జీ’లో అసలు రసం పిండేయడం అంటే ఇదేనేమో… అంటున్నారు నెటిజన్లు.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…