
జగన్ కూడా పురందేశ్వరి వస్తే ఆవిడ కోరిన విధంగా బాపట్ల గాని విజయవాడ ఎంపీ సీటు గానీ ఇవ్వడానికి సిద్ధం అని సంకేతాలు పంపారట. అదే విధంగా పురంధేశ్వరి తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహించిన పరుచూరు సీటు ఆశిస్తున్నారట.
జగన్ ఆమె పెట్టిన అన్ని కండిషన్లకు ఒప్పుకుంటే అప్పుడు పార్టీ మారడంపై ఒక నిర్ణయం రావొచ్చని సమాచారం. పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె కావడంతో ఆ రకంగా తమకు అనుకూలిస్తుందని జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారట. గతంలో కాంగ్రెస్ లో అనేక ముఖ్య పదవులు చేపట్టిన పురంధేశ్వరి రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరారు.
A shocking and disturbing incident has emerged from Karnataka, raising serious concerns about tourist safety…
Netflix has expanded its “Chill Like a Champion” campaign with a new film featuring Sunrisers…