
కొత్త నటీనటులతో జయలలిత జీవితచరిత్ర ఆధారంగా ఓ సినిమాను ప్రకటించారు దాసరి. ముఖ్యంగా జయలలిత జీవితం చివరి రోజుల్లో సంచలనాత్మకంగా నిలిచిన అపోలో హాస్పిటల్ ఉదంతం కూడా ఇందులో ఉంటుందని దాసరి స్పష్టం చేసారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ ముగించి, ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తానని దాసరి ప్రకటించడం విశేషం. దీంతో శశికళ కంటే ముందే జయలలిత సినిమా విడుదల కానుందన్న మాట. వీరిద్దరిలో ఎవరి జీవిత చరిత్ర తెరకెక్కినా, మరొకరు లేకుండా సాధ్యం కాదన్న విషయం తెలిసిందే.
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…
The debate over OTT versus theatres has picked up again, and this time senior actor…