
అవును… ఇక ముందు డబ్బులను ఎలాంటి అవసరాల కోసం వినియోగించినా అదనపు ఛార్జీలను వసూలు చేసే విధంగా నిర్ణయం రాబోతోందని లభించిన కీలక సమాచారం. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వసూలు చేసే అదనపు చార్జీల తరహాలో, త్వరలో క్యాష్ లావాదేవీలపై రాబోతుందన్న మాట. ఇలాంటి ప్రతిపాదనల్లో కేంద్రం ఉందని తెలిస్తే సామాన్యుడు మరొకసారి ఆగ్రహించక మానడు. ఇప్పటివరకు అలవాటైపోయిన విధానాలకు విరుద్ధంగా మోడీ సర్కార్ చేస్తున్న ప్రతిపాదనలకు ప్రజలు ఎంతవరకు మద్దతు తెలుపుతారో వేచిచూడాలి.
North America distributor Prathyangira Cinemas, which is releasing two big-star films around the same time,…
Maanasa Choudhary is serving a definitive masterclass in modern glamour with her latest pink silk…