
ఇదిలా ఉంటే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరతానని ప్రకటించిన వేమిరెడ్డి, జగన్ వైఖరిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీలో చేరి తాను తప్పు చేశానని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసలు పోలికే లేదన్నారు. ‘వైఎస్ ఓకే… జగన్ నాట్ ఓకే’ అంటూ పేర్కొన్న వేమిరెడ్డి… ఆ పార్టీలో తాను ఎందుకు చేరానా? అని బాధపడుతున్నానని కూడా వ్యాఖ్యానించారు.
Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…