
అయితే రాష్ట్ర విభజన తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ విధానాన్ని మార్చేందుకు నడుం బిగించారు. ‘ఫస్ట్ కం… ఫస్ట్ సర్వ్’ పేరిట… ఎవరు ముందుగా వస్తే వారికే బార్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసి జీవో నెం.19ను జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్… సదరు జీవోను నిలుపుదల చేశారు.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…