
ఆ తర్వాత మన క్రీడాకారుడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేశాడు. 2-0 స్కోరు ఉన్న సమయంలో, పార్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో రెండు జట్ల స్కోరు సమానమైంది. మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ 3-2 ఆధిక్యంలోకి వెళ్లడంతో కప్ ను కైవసం చేసుకుంది. ఓ పక్కన బోర్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఈ విజయం భారతీయులలో ఎంతో స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…